MANAAPMS
Sunday, April 21, 2013
మే 15 నాటికి ఆదర్శ నియామకాలు : పార్థసారధి ..ఈనాడు దినపత్రిక మే 21వ తేది న ప్రచురితం
మే 15 నాటికి ఆదర్శ నియామకాలు : పార్థసారధి
ఈనాడు దినపత్రిక మే 21వ తేది న ప్రచురితం
ఆదర్శ పాఠశాలల్లో అధ్యాపకులు , ప్రిన్కిపాళ్ళ నియామకాలను మే 15 నాటికి పూర్తి చేయాలని
లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారధి వెల్లడించారు.
నియామకాలు పొదిన వారికి తగిన అవగాహన తరగతులను జరుపుతామని పేర్కొన్నారు.
జూన్ మొదటివారంలో ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను జరుపుతామని పేర్కొన్నారు.
Subscribe to:
Posts (Atom)