- కేంద్రియ విద్యాలయ మాదిరి పాఠశాలలను నిర్మించడానికి, అంటే VI నుంది
XII తరగతులకు , ప్రతి తరగతికి రెండు సెక్షన్లులకు కలిపి మొత్తానికి అయ్యే
నిర్మాణ వ్యయం రూ. 3.02 కోట్లు అవుతుందని కేంద్రియ విద్యాలయ సంఘటన్ అంచనా
వేసింది. సంవత్సరానికి అయ్యే రికరింగు వ్యయం సుమారు రూ. 0.75 కోట్లు.
- ప్రస్తుతం నిర్మాణ, ఏర్పాటుకు అవుతున్న ఖర్చు ఆధారంగా ఈ అంచనా వేయడం
జరిగింది.
- ప్రాంతాన్ని బట్టి సెంట్రల్ పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు వారు
నిర్ణయించిన రేట్ల ప్రకారం కేంద్రియ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు
మరియు రాష్ట్ర సెక్టారు పాఠాశాలలు అయ్యే వాస్తవ ఖర్చు వ్యయాన్ని
నిర్ణయిస్తారు. పైన చెప్పిన నియమాలు కేవలం అంచనా మాత్రమే
|
No comments:
Post a Comment