న్యూఢిల్లీ : మోడల్ స్కూళ్లలో తెలుగు మీడియం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
వెంటనే తెలుగు మీడియం ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలుగుమీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో 2వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం
కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు
జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా
వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నమస్తే తెలంగాణ ..దినపత్రిక ....
తెలుగుమీడియం అభ్యర్థులకు సుప్రీం ఊరట
ఢిల్లీ: మోడల్ స్కూల్ తెలుగుమీడియం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట
లభించింది. తెలుగుమీడియం అభ్యర్థుల ఫలితాలు ప్రకటించాలని సుప్రీం ఆదేశాలు
జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులకు తెలుగు మీడియం
అభ్యర్థులు అనర్హులంటూ ఇచ్చిన జీవోపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
దీనిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట:
సాక్షి..దినపత్రిక
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం
కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు
జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా
వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ
పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు
సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను
ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం
అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర
ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
No comments:
Post a Comment